Pawan Kalyan మరోసారి జగన్ సర్కార్ను టార్గెట్ చేశారు. విశాఖ పర్యటనకు ముందు ఆసక్తికర ట్వీట్ చేశారు. మౌంట్ దిల్ మాంగే మోర్ అంటూ నలుగురిపై విరుచుకుపడ్డారు.
ప్రధానాంశాలు:
- విశాఖ రుషికొండను ప్రస్తావించిన పవన్
- మౌంట్ దిల్ మాంగే మోర్ అంటూ ఎద్దేవా
- మూడు రోజులుగా జనసేనాని వరుస ట్వీట్లు